రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్ (బెస్)లపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే పలువురు నిపుణులు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి లిఖితప�
శ్రీలంకలో అదానీ గ్రూప్నకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అదానీ సంస్థతో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని శ్రీలంక ప్రభుత్వం రద్దు చేసుకుంది. అదానీ సంస్థ నుంచి విద్యుత్తును కొనుగోలు చేసేందుకు
పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ విద్యుత్తు విచారణ సంఘం సారథి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.