పేదోడి ఫ్రిజ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్రిజ్లు కొనుక్కునే స్థ్ధోమత లేని వారికి, ఫ్రిజ్ ఉన్నా వాటిలోని నీరు తాగని వారికోసం రంజన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. వేసవికాలం రావడంతోనే జిల్లా కేంద్రం
ఎండకాలంలో మట్టికుండలో నీళ్లు తాగితే చల్లదనానికి చల్లదనం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందుకే ఇప్పటికీ ఎన్ని అధునాతన ఫ్రిజ్లు వచ్చినా కుండ డిమాండ్ మాత్రం తగ్గలేదు. అందుకే మార్కెట్లో కుండలు, రంజన్లకు భలే గిర�
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భగభగమండే సూర్యతాపానికి ప్రజలు అల్లాడిపోతుంటారు. మండే ఎండల్లో చల్లటి మంచినీటి కోసం తహతహలాడుతుంటారు. గుక్కెడు చల్లని నీటితో తమ దాహాన్ని తీర్చుకుంటారు.