పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా విస్తరించడమే కాకుండా, కృష్ణా జలాలను ఏటా భారీగా బేసిన్ అవతలికి మళ్లిస్తున్నదని తెలంగాణ సర్కారు ఆరోపించింది.
గోదావరి నుంచి సముద్రంలో కలిసే వరద జలాలను పోలవరం నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అంతర్రాష్ట్ర రివర్ లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
ఏపీ సర్కారుకు ఓయూ జేఏసీ హెచ్చరికహైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలను బేసిన్ అవతలి ప్రాంతాలకు అక్రమంగా తరలించేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే �
ప్రాజెక్టుల్లో కరెంటు ఉత్పత్తినీ ఆపం నీళ్లు ఉన్నంత వరకూ విద్యుదుత్పత్తి.. ఆపాలనే అధికారం కేఆర్ఎంబీకి లేదు తెలంగాణకు విద్యుత్తు ప్రాణావసరం కేంద్ర ‘క్లీన్ ఎనర్జీ’ మేరకే జల విద్యుత్తు స్నేహపూర్వక అవగా�