పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఉతంఠ మంగళవారం వీడనున్నది. ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీల నేతలు, ప్రజల్లో ఉతంఠ నెలకొంది. మెదక్ జిల్లా నర్సాపూర్లోని రెండు కళాశాలల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నద
మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. దాదాపు 21 రోజుల పాటు సుదీర్ఘ నిరీక్షణ వీడనుంది. రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభ�
కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూచించారు. చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలోని
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఫలితం వెలువడేందుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల బరిలో 43 మంది నిలువగా..
పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేదెవరు.. ఓడేదెవరు? ఎక్కడెక్కడ ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది? కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది? ఆ ప్రభుత్వంలో రాష్ట్రం పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇలాంటి అనేక ప్రశ్నలప�
ఏపీ ఎన్నికల కౌంటింగ్ వేళ వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెకింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలె
జూన్ 4న భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కె.జెండగే ఏఆర్వోలకు సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్