కామన్వెల్త్ గేమ్స్కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు అవాంతరం ఎదురైంది. సబ్బినేని మేఘన, పూజ వస్ర్తాకర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో బర్మింగ్హామ్కు బయల్దేరిన టీమ్ఇండియా నుంచి వీరిద్దరిని మ�
దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవలికాలంలో పలువురు సినీప్రముఖులు వరుసగా ఈ మహమ్మారి బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా బాలీవుడ్ కథానాయిక నోరా ఫతేహికి కరోనా పాజిటివ్గా నిర్�
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. బుధవారం రాత్రి సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్న తరుణంలో వైద్యులు ఆయనకు కొవిడ్ పరీ�
బెంగళూరు: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు స్టాండ్బై ఆటగాడిగా ఎంపికైన భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కరోనా బారిన పడ్డాడు. ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా ముగియడంతో బెంగళూరు చేరిన కృష్ణ శ�
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు కరోనా వైరస్ సోకిం ది. కొవిడ్-19 పరీక్షలో తనకు పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఆయన శనివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నేడు చేయించుకున్న కరోనా పరీక్�