హైదరాబాద్ : మహబూబాబాద్ను ఆదర్శ జిల్లాగా, మాతాశిశు మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర స్త్రీ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. జిల్�
వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య వికారాబాద్ : గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై గ్రామ స్థాయిలో పోషణ్ అభియాన్ కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పిల్లల పెరుగుదలకు పోషకాహ�
రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ షాబాద్ : పిల్లల ఎదుగుదలకు పోషకాహారం అందించాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం
ఖమ్మం : నగరంలోని బాలల సదనం, శిశుగృహలో బుధవారం పోషణ్మాసోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు, బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమశాఖ అధికారిణి స
దుమ్ముగూడెం : మండల పరిధిలోని మహదేవపురం రైతువేదికలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీడీపీవో నవ్యశ్రీ మాట్లాడుతూ గర్భిణులు, తల్లులు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష�