Population census | దేశంలో జనాభా (Population) లెక్కల సేకరణ స్వరూపం ఈసారి పూర్తిగా మారపోనుంది. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా పేపర్ వాడకుండా డిజిటల్ విధానం (Digital approach) లో జనాభా వివరాలను సేకరించబోతున్నారు. ఈ విషయాన్ని ఇవాళ లోక్సభ (L
కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు జనాభా లెక్కల సేకరణకు శ్రీకారం చుట్టనున్నది. జనగణన-2027 మొదటి దశకు సంబంధించిన ముందస్తు పరీక్షను వచ్చే నెల 10 నుంచి 30 వరకు నిర్వహించాలని నిర్ణయించింది.
Population, caste census | దేశవ్యాప్తంగా జనాభా, కుల గణన రెండు దశల్లో జరుగనున్నది. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఈ భారీ స్థాయి గణనకు తాత్కాలిక షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Sonia Gandhi: వీలైనంత త్వరగా జనాభా లెక్కలు చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ రాజ్యసభలో ఆమె మాట్లాడారు. ఆహార భద్రత చట్టం కింద సుమారు 14 కోట్ల మంది ప్రజ
R Krishnaiah | వచ్చే ఏడాది కేంద్రం జాతీయ స్థాయిలో చేపట్టనున్న జనాభా గణనలోనే కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కరోనాతో నాలుగు సంవత్సరాలు ఆలస్యంగా జరిగిందన్నారు.
దేశ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జనగణనకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ నుంచి దేశంలో జనాభా లెక్కల ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతుండటం శుభపరిణామం.
సెప్టెంబరు నుంచి దేశంలో జనగణన జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ఒక కథనంలో పేర్కొన్నది. దేశంలో ప్రతి పద
CM KCR | దేశంలో జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని నిలదీశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘మోదీ ప్రభుత్వం ఎందుకు జనాభా గణన చేపట్టడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక కారణం ఏంటీ? అని నిలదీశారు.