నాలాలు, చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు లు వచ్చాయి. సోమవారం బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 23 ఫిర్యాదులు అందాయని హైడ్రా సిబ్బం ది త�
రామాంతాపూర్ పెద్ద చెరువు హద్దుల వ్యవహారంలో హెచ్ఎండీఏ లేక్స్ విభాగానికి చీవాట్లు పడుతూనే ఉన్నాయి. తాజాగా పెద్ద చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలవ్�
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి ఆనుకుని ఉన్న కుడి చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. రియల్ వ్యాపారుల అక్రమణలతో ఉనికి కోల్పోయిన చేర్యాల కుడి చెరువును పరిరక్షించాలని పట్టణ ప్రజలు సర్కారును కోరుతున్�
ఒకప్పుడు లేక్సిటీగా పేరొందిన భాగ్యనగర ఖ్యాతి.. ‘కబ్జాల’ కాలగర్భంలో కలిసిపోతున్నది. గడిచిన 44 ఏండ్లలో అనేక చెరువులు కనుమరుగైనట్లు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎస్ఆర్ఎస్సీ) నివేదిక వెల్లడించిం�