కేశంపేట : కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి-పోమాల్పల్లి శివార్లలోని పెద్దచెరువులో ఓ యువకుడు పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ కోన వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కొండారెడ్డిపల్లి గ
షాద్నగర్ : బంధువు దశదిన కర్మలో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువలో పడి మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం దేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చె�
మొయినాబాద్ : ఇంటిలోని విందు కోసం మేకను కొనుగోలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి మూసీ వాగు దాటుతుండగా నీటి ప్రవాహనికి గల్లంతై శవమై లభించాడు. ఈ సంఘటన శంకర్పల్లి మండల పరిధిలోని మూసీ వాగులో చోటు చేసుకుంది. శంకర
దేవరుప్పుల : కోలుకొండ చెక్డ్యాంలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు వ్యక్తుల్లో అదే గ్రామానికి చెందిన కన్న యాదయ్య(50) డ్యాంలో ఉన్న నీటి గుంటలో పడి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన ముత్యాల కుమారస్వామి, బిట్ల శ్రీ�
షాబాద్ : స్నానం చేసేందుకు చెరువులోకి దిగిన యువకుడు ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. షాబాద్ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్క�
చెరువులో గల్లంతు పరిగి టౌన్ : చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో గల్లంతైన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలోని మిట్టకోడురు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబీకులు, గ్రామస్తులు తెల