: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల ఫీజులను సర్కారు భారీగా పెంచింది. ఒకేసారి విద్యార్థులపై రూ.25వేల భారం మోపింది. రూ.14,900 ఉన్న ఫీజు చాలా కాలేజీల్లో రూ.39 వేలకు చేరింది.
Warangal | తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీజీపాలీసెట్–2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ గురువారం రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్ లైన్ సెంటర్లలో ఒకేసారి విజయవంతంగా ప్రారంభమైంది.
తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆదిలాబాద్ జిల్లాలోని దస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లా, నాగర్కర్న�
పాలిటెక్నిక్ కోర్సులను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు, అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు సాంకేతిక విద్యామండలి ‘పాలిక్వెస్ట్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది.
హైదరాబాద్: ఐటీఐ విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ సెకండియర్లోకి ప్రవేశించేందుకు నిర్వహించే ఎల్పీసెట్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ప్రకటించింది. పాలిటె�