అంతర్జాతీయ, దేశీయ పర్యాటకం ద్వారా వెలువడుతున్న కాలుష్య ఉద్గారాల్లో.. చైనా, అమెరికా, భారత్ దేశాల వాటా అత్యధికంగా ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.పర్యాటక కాలుష్య ఉద్గారాల్లో ఇవి మొదటి మూడు స్థానాల్�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో అధిక శబ్దకాలుష్యంతో రాత్రి వేళల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆర్మీ అధికారి సతీశ్ భరద్వాజ్ రాసిన ఉత్తరాన్ని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సుమోటోగా పరిగణ�
మండలంలోని గుండేడ్ గ్రామ సమీపంలోని మహవీర్ కంపెనీ నుంచి వెదజల్లుతున్న పొల్యూషన్ నుంచి తమను కాపాడాలని గ్రామస్తులతోపాటు కార్మికులు పరిశ్రమ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.