కాలుష్య సమస్య పరిష్కరించకుంటే బల్దియా ఎన్నికలు బహిష్కరిస్తామని కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా దోమడుగు పట్టణంలోఆదివారం కేవీపీసీ కమిటీ కన్వీనర్లు మెంగని మంగయ్య
అంతర్జాతీయ, దేశీయ పర్యాటకం ద్వారా వెలువడుతున్న కాలుష్య ఉద్గారాల్లో.. చైనా, అమెరికా, భారత్ దేశాల వాటా అత్యధికంగా ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.పర్యాటక కాలుష్య ఉద్గారాల్లో ఇవి మొదటి మూడు స్థానాల్�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో అధిక శబ్దకాలుష్యంతో రాత్రి వేళల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆర్మీ అధికారి సతీశ్ భరద్వాజ్ రాసిన ఉత్తరాన్ని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సుమోటోగా పరిగణ�
మండలంలోని గుండేడ్ గ్రామ సమీపంలోని మహవీర్ కంపెనీ నుంచి వెదజల్లుతున్న పొల్యూషన్ నుంచి తమను కాపాడాలని గ్రామస్తులతోపాటు కార్మికులు పరిశ్రమ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.