YCP MLA | ఏపీలో అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే దూరం కానున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishnaprasad) రేపు(సోమవారం) తన భవిష్యత్ను ప్రకటిస్తానని వెల్లడి�
ఈ ఎన్నికతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మునుగోడు ఓటర్లు ఇదే తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ప్