ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్తోపాటు ఢిల్లీ పెద్దలకు కూడా ‘నంబర్ 2’ మంత్రి గుబులు పట్టుకున్నదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఆయనతో ఆర్థిక సంబంధాలు పెట్టుకోవడం ఎంతవరకు సురక్షితం అనే చర్చ జరుగుతు
ఒడిశా ఎమ్మెల్యే, బిజూ జనతా దళ్ (బీజేడీ) నేత దేబి ప్రసాద్ మిశ్రా తన వ్యాఖ్యలతో గందరగోళం సృష్టించారు. 5టీ పథకానికి కార్యదర్శిగా ఉన్న వీకే పాండ్యనే తమ సీఎం అంటూ రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేశారు. కటక్