ప్రజాక్షేత్రంలో ఉన్నవారిపై రాజకీయ విమర్శలు సబ బే.. అవసరమైతే విధానాలను ఎండగట్టడ మూ సమంజసమే. కానీ, వ్యక్తిగత దూషణ లు.. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులను సైతం ఈ రొంపిలోకి లాగి ఇష్టానుసారంగా నీచ ప్రచారానికి దిగడం ద�
రాష్ట్రంలో రోజుకో కొత్త అంశాన్ని తెరమీదికి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు పలు ఉదాహరణలు కూడా ప్రత్యేకంగా చూపి�
డిమాండ్, వినియోగం ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువగా నమోదవడం పట్ల నాటి విశ్లేషకులే ఆశ్చర్యపోతున్నారు. నాటి రాజకీయ నాయకులే నోరెళ్ల బెడుతున్నారు. స్వరాష్ట్రంలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావు,