సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో శనివారం పోలీస్ పహారాలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. జహీరాబాద్ భారత్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది గ్యాస్ సిలిండర్లలోడ్తో శనివారం గ్రామానికి చేరుక�
జిల్లాలోని మహేశ్వరం మండలం, జిన్నాయగూడ గ్రామంలో పోలీస్ పహారా మధ్య టీజీఐఐసీ వెంచర్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను రైతులు అడ్డుకుంటారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు.