పోలీసులు విచారిస్తుండగా ఓ రైతు గుండెపోటు తో మృతి చెందిన సంఘటన సూ ర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. రావులపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివర�
వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యం కావడంతో కంగుతిన్నారు. నిజామాబాద్ రూరల్ ఠాణా పరిధిలోని బైపాస్ రోడ్లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.
డ్రగ్స్, అమ్మాయిల వీడియోల హర్డ్ డిస్క్లతో పోలీసులకు దొరికి తీవ్ర సంచలనం రేపిన మస్తాన్సాయి కేసులో పోలీసుల విచారణ సాగుతున్నది. కోర్టు అనుమతితో ఇటీవల కస్టడీకీ తీసుకున్న పోలీసులు శుక్రవారం నార్కోటిక్�