పేదరిక నిర్మూలనలో డబుల్ ఇంజిన్ సర్కారు వెలవెలబోయిందంటూ నీతి ఆ యోగ్ తాజా నివేదిక స్పష్టం చేసిందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఎద్దేవా చేశారు.
కేవలం పదేండ్లలో వం దేండ్ల అభివృద్ధిని తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ పరిచయం చేశారని, ఆయన రాక కోసం యావత్ దేశం ఎదురుచూస్తున్నదని పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు.
సింగరేణిని ప్రైవేటీకరించబోమని ఆనాడు రామగుండంలో చెప్పిన ప్రధాని నేడు ఉద్దేశపూర్వకంగానే సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావు విమర్శించారు.
ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు చేర్చడం బీజేపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గురువారం ఒక ప్రకటనలో విమర్శి