జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఈ నెల 15 నుంచి జరుగుతున్న రెండో విడుత పోలీస్ ఈవెంట్స్ సోమవారం ముగిశాయి. పోలీస్, ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షలు రాసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 7 మార్కులు కలుపడ�
జిల్లా కేంద్రంలోని స్టేడియంలో పోలీస్ ఈవెంట్స్ సాఫీగా సాగుతున్నాయి. పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ పురుష అభ్యర్థులకు శుక్రవారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 1324మంది హాజరు కావాల్సి ఉండగా, 1201మంది హాజరయ్�