లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలోని కార్గిల్, లేహ్ జిల్లాల్లో డ్రోన్లు, మానవ రహిత గగనతల వాహనాలు (యూఏవీ)లను ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఈ జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా జారీ చేసిన ఆదేశాల్లో, దేశ వ్యతిరేక
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్కు మరోసారి బెదిరింపు సందేశం వచ్చిందని ముంబై పోలీసులు మంగళవారం తెలిపారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిగా చెప్పుకున్న ఓ వ్యక్తి నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్క
Mumbai | మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముంబై నగరంలో ఆరు చోట్ల బాంబులు పెట్టామని ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి బెదిరించాడు.
ఐఎస్ సదన్ చౌరస్తాలో బాంబు ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించి, అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం అతడికి 18 రోజుల జైలు శిక్ష విధించింది. భార్య కాపుర�