నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో హాషిష్ ఆయిల్, విదేశీ గంజాయి విక్రయిస్తున్న నలుగురిని ఆబ్కారీ ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 465 గ్రాముల హాషిష్ ఆయిల్, 20 గ్రాముల వీదేశీ గంజాయ�
రాత్రిపూట రోడ్డు పక్కన ఉన్న ఫుట్పాత్లు, ఆటోలలో నిద్రిస్తున్న వ్యక్తులను టార్గెట్ చేసుకొని స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక కత్తి, త�
రైతులు ఆరబోసిన ధాన్యాన్ని లూటీ చేస్తున్న ముఠాను పెబ్బేరు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో తొమ్మిది చోట్ల చోరీలకు పాల్పడగా వారి నుంచి రూ.3.40లక్షల నగదు సహా వారు వినియోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట�
ఐటీ కారిడార్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... యూసుఫ్గూడ శ్రీరాంనగర్కు చెందిన సులేమాన్.