పోలవరం బ్యాక్వాటర్ బాధితులకు న్యాయం చేయాలని, ప్రభావిత గ్రామాల రక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు వేర్వేరుగా పీపీఏ(పోలవరం ప్రాజెక్టు
ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి, చుట్టుపకల ప్రాంతాలకు పొంచి ఉన్న బ్యాక్వాటర్ ముప్పు పై బీఆర్ఎస్ పార్టీ మరోసారి గళమెత్తింది. ప్రస్తు త ప్రభుత్వం ముంపు బాధిత
పోలవరం బ్యాక్ వాటర్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, ప్రభావిత గ్రామాల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు అన్నారు. ఈ మేరు గురువారం వేర్వేర
పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రభావంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గం ప్రజలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, 86 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం సంభవిస్తే పోలవరం బ్యాక్ వాటర్తో ఆయా ప్రాంతాల్లో లక్షలాది మ�