అడవిని నమ్ముకుని పోడు భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ బిడ్డలపై అటవీశాఖ అధికారులు అమానుషంగా దాడి చేయడం హేయమైన చర్య అని, ఆదివాసీలంటే అంత చులకనా? అంటూ పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోడు భూమి వివాదంలో ఆదివాసీ ఆడబిడ్డలను అటవీ శాఖ సిబ్బంది తరిమితరిమి కొట్టారు. మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చిఈడ్చి మరీ కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడుభూముల వ్యవహారంలో ఆటవీశాఖ ఆధికారులతీరు సరైందికాదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. కెరమెరి మండలం సుర్దాపూర్ శివారులోని భూ మిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొ�
విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నతాధికారుల మెప్పు పొందిన అధికారి భద్రాద్రిజిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ అధికారి చలమల శ్రీనివాసరావు. అడవిని నరికి పోడు వ్యవసాయం చేయడాన్ని అడ్డుకొన్నందుకు ఆయనను �