Asifabad | ఆసిఫాబాద్ జిల్లా(Asifabad district) రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో పోడుదారులు, అటవీ శాఖ అధికారుల(Forest officials) మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల్లో అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు పంపిణీ అందిస్తుందని తాసీల్దార్ కేసీ ప్రమీల, ఎంపీడీవో అలివేలుమంగమ్మ అన్నారు.
తరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములు అవి. కాగా పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడంతో ఒకవైపు ఆక్రమణదారులుగా పేరుమోస్తూ మరోవైపు ప్రభుత్వం అందించే పథకాలు దక్కక ఇబ్బందులు పడుతున్న వైనం. ఎన్ని పోరాటా�
Podu Cultivation | పోడు భూముల కోసం జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని ట్రైబల్ వెల్ఫేర్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.