మహిళలకు అండగా నిలిచేందుకు భరోసా, స్నేహత కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి సత్వర న్యాయం చేస్తున్నామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. సిద్దిపేట జిల్లాలోని భరోసా,స్నేహిత సెంటర్లను సోమవారం ఆమె సందర�
చిన్న వయస్సులోనే మైనర్లు ఆకర్షణలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మైనర్ అమ్మాయిలు కనిపించకుండా పోతే కిడ్నాప్ అయినట్లుగా పోలీసులు కేసు నమోదు చేస్తారు.