మండల పరిధిలోని ముత్తాయిపల్లి గ్రామం మీదుగా పోచమ్మరాల్ గ్రామం పోచారం డ్యామ్ వరకు చేపడుతున్న ఎంన్ కెనాల్ పను లు పూర్తి కావస్తున్నాయి. ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాల్ ఆధునీకరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50
పర్యాటక కేంద్రాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం హవేళీఘనపూర్ మండలంలోని పోచారం అభయారణ్యాన్ని సందర్శించారు. పర్యాట కేంద్రం అభివృద్ధిక�