MEA | భారత్, కెనాలో మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. కెనడాలోని హైకమిషనర్తో పాటు ఇతర దౌత్యవేత్తలు, అధికారులను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Nijjar Murder Case | భారత్ ప్రకటించిన ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించిన దర్యాప్తుపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. హత్యపై తేల్చేందుకు భారత ప్రభుత్వంతో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాలని క
భారత్-కెనడా మధ్య నెలకొన్న వివాదం ముదురుతున్నది. రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దౌత్యపరమైన సంబంధాలు క్షీణిస్తున్నాయి. కెనడాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ బుధవారం సూచించిన భారత్ తాజాగా మ�
ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఖలిస్థాన్వాదం మరోసారి పంజా విసురుతున్నది. భారత్ గడ్డ మీద ఈ వేర్పాటువాద ధోరణికి మద్దతు మృగ్యమైపోయిన సంగతి తెలిసిందే. దాంతో విదేశాల్లో ఖలిస్థాన్ వాదులు విజృంభిస్తున్నా