ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న నిర్వహించిన రక్తదాన శిబిరం అభాసుపాలైంది. మొరాదాబాద్లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ శిబిరంలో ఆ పార్టీ సీనియర్ నేత, స్థానిక మేయర్ వినోద్ అగర్వాల్ రక�
నర్మదా డ్యామ్ నీరు వదలడంతో సంభవించిన వరదల్లో నష్టపోయిన వారికి గుజరాత్ ప్రభుత్వం పలు అవసరాల కోసమంటూ కంటితుడుపుగా రూ.7 వేలు అందిస్తామని ప్రకటించడంపై ప్రజలు మండిపడుతున్నారు.
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్లో ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం రోజున దేశంలో 2.5 కోట్ల మందికి కోవిడ్ టీకాను వేశారు. నిన్న అర్థరాత్రి 11.58 నిమిషాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ