తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని రైతులకు పంట సాయంగా రైతుబంధు పేరిట ఎకరానికి రూ.5 వేల సాయాన్ని ప్రకటించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రైతు సంక్షేమం, పెట్టుబడి సాయం కోసం అమ�
ఇక నుంచి ఈకేవైసీ ఉంటేనే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వర్తించనున్నది. లేని రైతులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరదని, వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి ప్రియదర్శిని ఒక ప్రకటనల�
చెంచు జాతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి వారికి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా పీఎం జన్మన్ (ప్రధానమంత్రి జన్ జాతీయ ఆదివాసీ న్యాయ్ అభియాన్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వ�
కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధుల కోసం రైతులు అరి గోస పడుతున్నారు. రైతన్నలకు అండగా ఉండాలన్న దృఢ సంకల్పంతో ఎకరాకు రూ.10 వేల చొప్పున తెలంగాణ సీఎం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని చూసి కేంద్రంలోని బీజేప