ప్రధాన్మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 19వ విడత నిధులను ప్రధాని మోదీ సోమవారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.8 కోట్లమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.22 వేల కోట్లకుపైగా నిధులు జమ చేసినట్టు కేంద్రం ఒక
చవకైన దీర్ఘకాల రుణాలను అందించాలని, తక్కువ పన్నులు అమలు చేయాలని, పీఎం కిసాన్ ఆదాయ మద్దతును రెట్టింపు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ రంగ స్టాక్హోల్డర్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత వాయిదా సొమ్ము 20 వేల కోట్ల రూపాయల నిధులను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేశారు. లోక్సభ ఎన్నికలైన తర్వాత తొలిసారిగా ప్రధాని వారణాసిని సందర్శించారు.