పోషణ అభియాన్ అమలు2021లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపిక కావడం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దక్షతకు నిదర్శనమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళలు, పిల్లల పోషణ విషయంలో సీఎం కేసీఆర
హైదరాబాద్ : పోషణ అభియాన్-2021 సంవత్సరానికి రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో పాటు శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్
చిన్న పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేసిన జిల్లాగా సిద్దిపేట అరుదైన రికార్డు సృష్టించింది. నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని గెలుచుకున్నది. మిషన్ ఇంద్రధను�
భూ రికార్డుల నిర్వహణ, లావాదేవీల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ‘ధరణి’ పోర్టల్ను త్వరలో ఢిల్లీ బృందం పరిశీలించనున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే ప్రధానమంత్రి అవార్డు కోసం ఇటీవలే రాష్ట�