భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని గౌస్ కొండ గ్రామంలో శ్రీ శివరామ దుర్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా గురువారం నిర్వహించారు. చిట్యాల మండలం వెలిమినేడు
గత బీఆర్ఎస్ హయాంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్లాట్ల బుకింగ్ జరిగేది. కానీ, నేడు స్లాట్ల బుకింగ్లో మార్పులు తీసుకురావడంతో ప్లాట్ల క్రయవిక్రయదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.