ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బిఎన్.రెడ్డి నగర్ డివిజన్లో రిజిస్టేష్రన్ ల సంవత్సరాలపై గత ప్రభుత్వం తీసుకొచ్చిన 118 అమలు తీరుపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. 44 కాలనీలలో �
సామాన్యుల ఇండ్లను కూలుస్తూ చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అని చెప్తున్న ప్రభుత్వం.. తన ఖజానాను నింపుకొనేందుకు ఇప్పుడు అవే అక్రమాలకు తెరలేపింది. ప్రభుత్వ, సీలింగ్, చెరువులు.. ఏదైతేనేం! ప్లాట్లు ఎక్కడు
లేఅవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల ప్రక్రియ ఇష్టారాజ్యంగా సాగుతున్నది. ఇప్పటివరకు పరిష్కరించిన వాటి కంటే తిరస్కరించిన దరఖాస్తులే అత్యధికంగా ఉన్నాయి. ప్లాట్ యజమానులను భయాందోళనలకు గురి
బతికున్న వ్యక్తి చనిపోయినట్లు ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి దొంగతనంగా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన కేసులో కామారెడ్డి పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.