తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ మహా నగరం ముస్తాబైంది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్�
ప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు
వీరుల పేర్లు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి అమరుల కుటుంబాలకు పార్టీ తరపున పూర్తి సంఘీభావం తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తేతెలంగాణ): త�
నస్రుల్లాబాద్ :టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలోని రామాలయ జనరల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చ�