పురాతన శిలలు, కట్టడాలను కాపాడుకోవాలని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కోరారు. నల్లగొండ సమీపంలోని పానగల్ పరిసరాలు, వేంకటేశ్వరాలయం ఆవరణలోని శిథిల
హైదరాబాద్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను ఆనుకొని ఉన్న పెద్ద గోలొండ గ్రామంలో కల్యాణీ చాళుక్యుల కాలంనాటి ప్రాచీన గణపతి విగ్రహాన్ని గుర్తించినట్టు చరిత్రకారులు వెల్లడించారు.
హైదరాబాద్ నగర పరిధిలోని ఖాజాగూడ, ల్యాంకోహిల్స్ ప్రాంతాల్లో కొత్త రాతియుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. ఇవి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులోని వెయ్యేండ్లనాటి శివాలయాన్ని పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి కోరారు.