ప్రయాణంలో ప్రకృతి పిలిస్తే పరుగెత్తకుండా ఎవరుంటారు? అర్జెంట్గా వస్తుందని ప్లాస్టిక్ బాటిల్తో పనికానిచ్చేసిన ఓ వ్యక్తికి అటవీ అధికారులు షాక్ ఇచ్చారు. అడవిలోకి ప్లాస్టిక్ బాటిల్ను తీసుకెళ్లినంద�
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు వారణాసి మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ఇక నుంచి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు కొనుగోలు చేసే భక్తులు రూ.50 సెక్య
తిరుమల, జూలై: ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో ఏ.వీ.ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు
హైదరాబాద్ : హైదరాబాద్ కు చెందిన రీసైక్లింగ్, వేస్ట్ మేనేజ్మెంట్ స్టార్టప్ బన్యాన్ నేషన్ అరుదైన ఘనత సాధించింది. ఈ సంస్థను వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 2021కు గాను టెక్నాలజీ పయనీర్ గా గుర
‘అనగనగా ఒక భూప్రపంచం. అందులో దట్టమైన అడవులు, జలపాతాలు, సరస్సులు, కొండల మధ్య నుంచి వెచ్చని కిరణాలను ప్రసరింపజేసే సూర్యుడు, నిరంతరం పక్షుల కిలకిలరావాలు. సరిగ్గా అప్పుడొచ్చారు మనుషులు. ఇంకేముంది సర్వనాశనం’..
జకార్తా: ఆహారం కోసం ఆశగా నీటి ఏనుగు నోరు తెరువగా ఒక మహిళా పర్యాటకురాలు ప్లాస్టిక్ బాటిల్ విసిరింది. మూగజీవి హిప్పో పట్ల దారుణంగా వ్యవహరించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్�