ఈ సంవత్సరం 24 సార్లు ప్లాస్మా డొనేట్హైదరాబాదీ వరల్డ్ రికార్డు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): అది 2000వ సంవత్సరం.. గాంధీ దవాఖానలో ఒక యూనిట్ రక్తం అందక వ్యక్తి మరణించాడని పత్రికలో కథనం వచ్చింది..
ముంబై: మహారాష్ట్రలోని పూణేకు చెందిన 50 ఏండ్ల వ్యక్తి రికార్డుస్థాయిలో 14 సార్లు ప్లాస్మాను దానం చేశారు. కరోనా రోగులకు తన వంతు సహాయం చేస్తున్న ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న
మన్సూరాబాద్, మే 10 : కరోనాను జయించిన వారు ప్లాస్మాదానం చేయడానికి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తామని..ఇంటి నుంచి దవాఖానకు, తిరిగి ఇంటికి చేర్చేందుకు ఐదు కార్లను సిద్ధంగా ఉంచినట్లు సామాజిక కార్యకర్త దోసపాట
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ బాగోగులే కాకుండా తోటి వారి గురించి కూడా ఆలోచించాల్సిన స�
అవసరం ఉన్న వారికి అండగా ఉంటాం సేవనందించడంలో గుణవంతులం మహమ్మారి కాలంలో..సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూంలో సేవలందిస్తున్న 55 మంది వలంటీర్లు 13 వేల మందికి కౌన్సెలింగ్,ప్లాస్మా దానంపైసందేహాల నివృత్తి ఆపద వ�
విషమ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారికి ప్లాస్మా ఇవ్వండి మేం చేసిన దానం సంతృప్తినిచ్చింది.. నగరవాసులకు ప్లాస్మాదాతల సూచన కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుండటంతో.. కేసులు భారీగా పెరుగుతున్నాయి.
ఒక్కరి ప్లాస్మా ఇద్దరికి ఆయువు.. ఇప్పటికీ 8 వేలమంది ప్లాస్మాదానం మొదటి దశలో 8 వేల మంది ప్లాస్మా దానం కోలుకున్న 14 వేల మంది రెండో దశలో ఇప్పటికే 1600 మంది.. ప్లాస్మా దానం కోసం సైబరాబాద్లో కొవిడ్ సెంటర్ 24 గంటలు పన
కరోనా తగ్గినవారు వారానికోసారి చేయొచ్చు 22 సార్లు ప్లాస్మా దానం చేసిన సంపత్కుమార్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): జీవితంలో మనసుకు కలిగిన ఓ బాధ ఆయనను రక్తదానం వైపు నడిపించింది. ప్రాణాపాయంలో ఉన్న ఎ�
ముంబై: బర్త్ డే బాయ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన పుట్టిన రోజు నాడు ఓ వీడియో సందేశాన్ని అభిమానులకు ఇచ్చాడు. ఈ మధ్యే కరోనా బారిన పడి కోలుకున్న మాస్టర్.. తాను ప్లాస్మా దానం చేయనున్న�
ప్లాస్మాతో ఇప్పటికే 13వేల మందికి నయం వెంటనే రిజిస్టర్ చేసుకోండి 9490617440, లేదా donateplasma.scsc.in కరోనా విజేతలూ.. అపోహవీడి.. ముందుకు రండి కరోనా విజేతలు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస�
మొదటి దశలో 6వేల మంది.. రెండో దశలో 1400 మంది దానంవిషమ పరిస్థితుల నుంచి బయటపడ్డ 12,400 మంది రోగులు ప్లాస్మా దానానికి కొవిడ్ను జయించిన వారు ముందుకు రావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఈ న�
హైదరాబాద్: కొవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్లాస్మాదానం చేయొచ్చని.. ప్లాస్మాదానం చేయాలన్నా, కావాలన్నా సైబర