నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని మల్కాపూర్ గ్రామ పరిధిలో అటవీ శాఖ నిర్వహించిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో ఎమ్మెల్య
భవిష్యత్ తరాల మేలు కోసం సామాజిక బాధ్యతగా ప్రతి ఒకరూ మొకలు నాటాలని, వనమహోత్సవంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా
అడవులు మానవుడితోపాటు సకల జీవకోటి మనుగడకు ఆధారం. నేటి ఆధునిక మానవుడు తన విజ్ఞానంతో వనరులను విపరీతంగా వినియోగించుకుంటున్నాడు. అటవీ సంపదను నాశనం చేస్తూ తన మనుగడని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు.
‘వనాలు పెరగాలి. వానలు వాపస్ రావాలి’ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం సాకారమవుతోంది. ఇప్పటికే ఎనిమిది విడతలుగా నాటిన హరితహారం మొక్కలతో ఖమ్మం జిల్లా హరితావరణాన్ని సంతరించుకుంది. తాజాగా తొమ్మిదో విడతకు