రాష్ట్రంలో విద్య, వైద్యం సీఎం కేసీఆర్కు రెండు కళ్లని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, బస్తీ దవాఖానలను
ప్రజాస్వామ్య ప్రాముఖ్యాన్ని గ్రహించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. వారి చురుకైన భాగస్వామ్యం ద్వారా ప్రజాస్వామ్యం కొనసాగడంతో పాటు మరింత బల
1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో, అధికారిక కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరి నెగ్గారు. ఈ సందర్భం మినహాయించి, ఇంత ప్రతిష్ఠాత్మకంగా దేశంలోని అత్యు
పరిశుభ్రమైన పట్టణాల నిర్మాణంలో స్వచ్ఛకార్మికుల పాత్ర కీలకమని సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ ఐఏఎస్ అన్నారు. బుధవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో