బీబీనగర్ ఎయిమ్స్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న శాంతియుత నిరసన దీక్ష చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ బీబీనగర్ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ తెలిపారు. శనివారం పార్టీ బీబీన�
ప్రభుత్వం గొలుసుకట్టు చెరువులను, దానికి సంబంధించిన కాల్వల మరమ్మతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ముదిరాజ్ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పిట్టల అశోక్ ముదిరాజ్ అన్నారు. వడపర్తి క�
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు పిట్టల అశోక్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఆ�
బహుజన వీరుడు పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ మహాసభ జిల్లా అధ్యక్షుడు పిట్టల అశోక్ అన్నారు. ఆగస్టు 8వ తేదీన పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని ముదిరాజ్ సంఘం బీబీనగర�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని ఎంఎస్ఎన్ పరిశ్రమ సమాజ సేవకు కేటాయించాల్సిన సీఎస్ఆర్ నిధులు జమ చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ అన్నారు. ఆ నిధ�
ఎన్నికల ముందు బీబీనగర్ చెరువుని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతానని, చెరువులో కలుస్తున్నటువంటి డ్రైనేజీ మురుగు కాల్వను దారి మళ్లించే కార్యక్రమం చేపడతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్ల కాల�