మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా పిల్లలమర్రి, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులోని ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పారులో సందడి చేశారు.
సూర్యాపేట రూరల్: కార్తీక మాసం సందర్భంగా చారిత్రక పిల్లలమర్రి శివాలయాల్లో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలని శివాలయ కమిటీ చైర్మన్ వల్లాల సైదులుయాదవ్ అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని పిల్లలమర్రి గ్రామం లో
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న పిల్లలమర్రికి పూర్వవైభవం తీసుకువస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.