మోసపూరిత హామీలు ఇచ్చి తెలంగాణలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను నట్టేట ముంచిందని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై అలంపూర్ నియోజకవర్గ రైతులు ఆగ్రహించారు. మంగళవారం ఉండవెల్లి మండలం అలంపూర్ చ�
కందుల ధరలు రోజురోజు కూ పెరుగుతున్నాయి, సోమవారం ఏకంగా క్విం టాకు రూ.10వేలు దాటింది. గతేడాది రూ.6 వేల నుంచి రూ.7 వేలు పలికిన కంది ఈసారి రూ.10వేలకు చేరింది. ఈ ఏడాది వానకాలంలో అనుకూలమైన వర్షాలు కురవక పోవడంతో కందిపంట�
కందులకు రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. గురువారం క్వింటా రూ.8,509ధర పలుకగా శుక్రవారం రూ.8,661 కి పెరిగాయాయి. అంటే ఒక్కరోజులోనే దాదాపుగా రూ.160 పెరిగింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం 177 క్వింటాళ్ల కందు�
దేశవిదేశాల్లో అవసరానికి మించి నిల్వలు కొనేందుకు ముందుకురాని వ్యాపారులు, ప్రభుత్వాలు క్వింటాలుకు వెయ్యి నుంచి 1200కు విక్రయించాల్సిన పరిస్థితి మక్కకు బదులుగా పత్తి, కంది సాగు చేస్తే మేలు ఈ వానాకాలం సీజన్�