పదోతరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకు విద్యాశాఖ పక్కాప్లాన్తో ముందుకెళ్తున్నది. ప్రతిసారి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో అధిక మొత్తంలో విద్యార్థులు ఫెయిలవుతుండడంతో వ�
కరీంనగర్కు చెందిన బాషాబత్తిని ఓదెలు కుమార్కు ప్రయోగాత్మక బోధనకు కేరాఫ్గా నిలుస్తున్నారు. విద్యార్థి దశ నుంచే సైన్స్ అంటే మక్కువ ఉన్న ఆయన, తన అభిరుచికి అనుగుణంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఎంపికయ్
జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో చేవెళ్ల గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని సాత్విక ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది.