జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
Hyderabad | హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. మంగళవారం వేకువజామున ఎడతెరపిలేకుండా వాన కురవడంతో రాజధానిలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాహనాలు నీటమునిగాయి.
‘ఒక సామాజిక సమస్యపై అవగాహన పెంచడాన్ని మించిన ప్రయోజనం ఏ కళకైనా ఏం ఉంటుంది? కళాకారుడికి అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది?’ అంటున్నారు ఫొటోగ్రాఫర్ ఆండీ మల్హన్.
ప్రజలతోపాటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బస్సులు, లారీలు, ఇతర వాహనాల్లో సభకు బయలుదేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరిపెడ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పార్టీ �