ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు ఇచ్చే స్టైపెండ్ ను పెంచారు. పీజీ విద్యార్థులకు రూ.5 వేల నుంచి రూ.12వేలకు, పీహెచ్డీ స్కాలర్లకు రూ.7వేల నుంచి రూ.15వేలకు పెంచారు.
BRSV | ఉస్మానియా యూనివర్సిటీలో దివ్యాంగ పరిశోధక విద్యార్థుల అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్లోని కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్డీ డిగ్రీలను ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ�
యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నదని, వర్సిటీల్లో నియామకాలకు అదే అడ్డంకిగా మారిందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొ�