అయిజ పట్టణానికి చెందిన చిట్టి అనే దివ్యాంగురాలిని వానరం కొరికింది. దీంతో వైద్య చికిత్స కోసం బుధవారం ఆమె స్థానిక పీహెచ్సీకి వెళ్లింది. వైద్యులు పరీక్షించి, ప్రభుత్వం సరఫరా చేసిన మాత్రలను అందజేశారు. ఆమె �
పట్టణ పేదలకు వైద్యం అందించే బస్తీ దవాఖానల్లో సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. మార్చి, ఏప్రిల్, మే వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, కుటుంబపోషణ, పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు అప్పు చేయా ల్సి
సర్కారు దవాఖానలో ఫార్మాసిస్ట్ చేతివాటం ప్రదర్శించాడు. ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో రోగులకు అందించాల్సిన మందులను బహిరంగ మార్కెట్లో విక్రయించాడు. టాస్క్ఫోర్స్ అధికారులు పోలీసులతో కలిసి దాడులు చేయడంత�
వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ఫార్మాసిస్ట్ చేతివాటం ప్రదర్శించాడు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు అందించాల్సిన మందులను బహిరంగ మార్కెట్లో విక్రయించాడు. టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేయడంతో బండార�
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ దవాఖానలో ఫార్మసిస్ట్గా పని చేస్తున్న చిమ్మి శివకుమార్ను కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య ఫోన్లో తీవ్రంగా బెదిరించాడు. ‘నా జోలికి వస�
ఫార్మసిస్ట్| దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్వో), ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింద�