ఉన్నత చదువుల కోసం అమెరికా బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులను పంపిన దేశాల్లో భారత్ టాప్లో నిలిచింది.
రాష్ట్రంలో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలపై వర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్లకు అన్ని వర్సిటీలు గుడ్బై చెప్పాయి. ఇక నుంచి కేవలం యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస�
తెలంగాణ ఉన్నత విద్యామండలి పూర్తిస్థాయి చైర్మన్గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్గా డాక్టర్ ఎస్కే మహమూద్ నియమితులయ్యారు. వీరు ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగుతారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శ
ఎవరైనా ఒక డిగ్రీని చదవడానికి గరిష్టంగా ఐదేళ్లో, ఆరేళ్లో తీసుకుంటారు. కానీ పీహెచ్డీ పట్టా పొందడానికి ఏకంగా 53 ఏండ్లు తీసుకున్నాడు 75 ఏండ్ల డాక్టర్ నిక్స్ ఆక్స్టన్.
కామన్ అడ్మిషన్ టెస్ట్2022 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. ఇద్దరు విద్యార్థులు 100 పర్సంటైల్, మరో విద్యార్థిని 99.99 పర్సంటైల్ సాధించారు. ఐఐఎంలు సహా ఇతర విద్యాసంస్థల్లోని మేనేజ్మెంట్ ప్రోగ్
పీహెచ్డీ విద్యార్థులకు జేఎన్టీయూ హైదరాబాద్ కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ఇప్పటి వరకు విద్యార్థులు మూడు కోర్స్ వర్క్లు చేస్తుండగా, ఇక నుంచి నాలుగు చేయాల్సి ఉంటుందని