ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలను మంగళవారం కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేశారు.
టీఎస్ పీజీఈసెట్-2023 ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 31 నుంచి ఆగస్టు 18 వరకు కొనసాగుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు.
చదువుకోవాలన్న తృష్ణ.. ఉన్నత స్థానాలను అధిరోహించాలన్న ఆకాంక్ష ఉంటే చాలు వయస్సుతో పనేముంది అంటున్నారు ఈ నలుగురు. తమ పిల్లల వయసు ఉన్న వారితో సై అంటూ పోటీపడుతున్నారు. ఎంసెట్ రాసి ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్స�
ప్రవేశ పరీక్షల రోజులివి. ఈ మాసమంతా పరీక్షల షెడ్యూళ్లతో నిండిపోయింది. రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి ఎంసెట్తో మొదలుకానున్న పరీక్షలు జూన్ 10 వరకు కొనసాగనున్నాయి. పాలిసెట్, ఎడ్సెట్, ఈసెట్ (రెండోసంవత్సరంలోకి), �