దీర్ఘకాలంగా హైదరాబాద్లో తిష్టవేసిన ప్రభుత్వ వైద్యులు జిల్లాలకు వెళ్లకుండా ఉండేందుకు మార్గాలను వెతుకుతున్నారు. తాము వెళ్లిపోతే మెడికల్ కళాశాలలకే నష్టమంటూ బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 27 : పీజీ వైద్య విద్య కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తుది మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు నాలుగు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యిందని యూని
Medical college | మహబూబ్నగర్ మెడికల్ కళాశాలలో మరో మూడు పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పాథాలజీలో మూడు పీజీ మెడికల్ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ మంజూరు