Nitin Gadkari | భారత్లో గత కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్జీ వాహనాలపై వాహనదారులు మక్కువ చూపుతున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఈవీ, సీఎన్జీ ఆటోమోటివ్ పరిశ్రమలకు మద్దతు
సీఎన్జీ (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) ధరను తగ్గిస్తున్నట్టు టొర్రెంట్ గ్యాస్ ప్రకటించింది. కిలో రేటుపై రూ.2.50 దించుతున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది.
ఎలక్ట్రిక్ చార్టింగ్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) సత్యనారాయణ సూచించారు. జైపూర్లోని ఎస్టీపీపీలో అధికారులకు అద్దె ప్రతిపాదికన ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ చార్జింగ్ వాహ�
ఒక ఏడాదిలోనే దిగివస్తాయన్న గడ్కరీ న్యూఢిల్లీ, జూన్ 17: పెట్రో వాహనాల ధర స్థాయికే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) ధరలు తగ్గుతాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఒక ఏడాది సమయంలోనే ఈవీల ధరలు ద�