పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సంక్షోభం తీవ్రమైంది. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం వీధుల్లోకి వచ్చిన వందలాది మంది ప్రజలు.. మండుటెండలో గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు కాస్
ఇంధన కొరతపై వెల్లువెత్తిన వదంతులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మంగళవారం రాత్రి నుంచే పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రచారం జోరుగా జరగడంతో ప్రజలంతా ఆగమాగం అయ్యారు. అర్ధరాత్రి నుంచే పెట్రోల్ బంకులకు క్య�
అది ఎల్బీనగర్లోని ఓ పెట్రోల్ బంక్. సాధారణంగా రోజుకు ఆ బంక్కు 3-5 ట్యాంకర్లు వస్తాయి. ఒక ఫ్యూయల్ ట్యాంకర్ 12వేల నుంచి 20వేల లీటర్లు ఉంటుంది. ఈ లెక్కన బుధవారం ఆ బంక్కు 3 ట్యాంకర్లు వచ్చాయి.
మెదక్ జిల్లాలో పెట్రో, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్తో పాటు పలు ప్రాంతాల్లో బంకుల నిర్వాహకులు బుధవారం బంకులు మూసివేశారు.
Traffic Jam | హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో నగరంలోని పలు బంకుల ఎదుట నో స్టాక్ బోర్డులు వెలిశాయి. క్రమంలో పెట్ర